మనమే వీసాలవీరులం!
హైదరాబాద్:అమెరికా వీసాలు పొందడంలోతెలుగువారు ఇప్పటికీ అగ్రస్ధానంలోఉన్నారు. ఈ మధ్య అమెరికన్ హెచ్వన్బివీసాలు తగ్గిపోయాయన్న అభిప్రాయం నిజం కాదని యుఎస్ కాన్సుల్ఫర్ పబ్లిక్ అఫైర్స్ రవి కందాడియాఒక పోర్టల్ చాట్లో చెప్పారు. అమెరికన్వర్క్ పర్మిట్ వీసాలు పొందడంలో అన్నిప్రపంచదేశాలకంటే ఇండియా నెంబర్ వన్ స్ధానంలో ఉందని ఆయనతెలిపారు. గత ఏడాది సెప్టెంబర్- ఈ ఏడాదిఆగస్టు మధ్య
ఆంధ్రప్రదేశ్నుంచి యాభై రెండు వేల వీసా దరఖాస్తులు రాగా అందులో డెబ్బైశాతం మంజూరయ్యాయన్నారు.తమిళనాడు నుంచి 45 వేలు, కర్నాటక నుంచి 44 వేలదరఖాస్తులు వచ్చాయనిరవి చెప్పారు. దక్షిణభారతదేశంలోని వీసాదరఖాస్తుదారులందరూ చైన్నైలోనిఅమెరికన్ కాన్సులేట్కురావలసిందే. చెన్నై కాన్సులేట్లోఇప్పుడు ఇరవై సర్వీసు విండోలున్నాయి. ఈ ఏడాదిఅమెరికన్ వీసాలకు డిమాండ్పన్నెండు శాతం పెరిగిందని రవి చెప్పారు. చెన్నై కాన్సులేట్ గతఏడాదిరికార్డు స్ధాయిలో వీసాలను జారీ చేసిందన్నారు.
అవినీతి వికేంద్రీకరణ
కాంగ్రెస్-టిఆర్ఎస్ కటీఫ్?
సోదరహాసం
ఐటీమీద వైఎస్ దృష్టి
త్తెకాలపు సత్తెన్న
కప్పల తక్కెడ
మూడోపవర్ఫుల్ లేడీ
టికెట్-క్యాన్సిల్-ఒకతెలుగమ్మాయి
బాలకృష్ణ ఇంటిదొంగలేనా?
మంద భాగ్యనగరం
తెలంగాణకు ఎర్ర జెండా
ఛానళ్ళా? చేపల చెరువులా?
టిఆర్ఎస్లో ముసలం?
వార్ బహుముఖ విస్తరణ
ఎమ్యెల్యేకుకోటి!
ప్రత్యేక వ్యూహం!
వైఎస్ అసహనం












Click it and Unblock the Notifications
