13వ ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు, మూడో తెలుగు వ్యక్తి: చంద్రబాబు హాజరు
తెలుగువాడైన వెంకయ్య నాయుడు శుక్రవారం ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు.
న్యూఢిల్లీ: తెలుగువాడైన వెంకయ్య నాయుడు శుక్రవారం ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎన్టీఆర్కు అండగా నిలవడం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థి దాకా: ఇదీ వెంకయ్య
ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, బిజెపి నేతలు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రపతి దర్బార్లో ఈ కార్యక్రమం జరిగింది.
బిజెపి అగ్రనేత అద్వానీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి అయిన మూడో తెలుగు వ్యక్తి వెంకయ్య.
Dr.Manmohan Singh arrives for oath ceremony of M Venkaiah Naidu #VicePresident pic.twitter.com/gPWdEjwDlQ
— ANI (@ANI) August 11, 2017
Delhi: #VicePresident designate M Venkaiah Naidu pays tribute to Deen Dayal Upadhaya at DDU Park pic.twitter.com/lgxuiVP6IW
— ANI (@ANI) August 11, 2017