రైతు బిడ్డ: ఒడికట్టి విత్తనమేసిన ఏపీ మంత్రి పరిటాల సునీత
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రిగా, తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతగా ఉన్న పరిటాల సునీత పంటపొలాల్లో విత్తనాలు చల్లారు. ఆమె తన సొంత జిల్లా అనంతపురంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతుంటారు. ఈ క్రమంలో పలుమార్లు పంట పొలాల్లో పని చేస్తూ కనిపించారు.
తాజాగా, గురువారం నాడు కూడా ఆమె పంట పొలాల్లో విత్తనాలు జల్లుతూ కనిపించారు. జిల్లాలోని రామినేనిపల్లిలో పర్యటించన ఆమె అక్కడి రైతులతో కలిసి పొలంలోకి అడుగు పెట్టారు.

అక్కడ వేరుశనగ విత్తనాలు వేస్తుండటాన్ని చూసిన సునీత వారికి జత కలిశారు. చీరను ఒడి కట్టి, వేరుశనగ గింజలు అందులో వేసుకొని విత్తనాలు చల్లారు. ఎద్దులతో రైతు దున్నుతుండగా.. వెనుకనే సాగులో విత్తనాలు జల్లుతూ వెళ్లారు.
కాగా, మన రాజకీయా నాయకులు చాలామంది సమయం దొరికినప్పుడు అప్పుడప్పుడు తమతమ వ్యవసాయ క్షేత్రాల్లో కనిపించడం సాధారణమే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిత్యం మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుంటారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications