కొడుకు ముందే ప్రియుడుకు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్
బాలీవుడ్ హీరో, హీరోయిన్లకు ఫైర్లు, డేటింగ్, విడాకులు అనేవి సర్వ సాధారణం. నటి, నటుల మధ్య అనేక రుమర్స్ వైరల్ అవుతుంటాయి.అయితే అందరిలా తాను ఎందుకు ఉండాలని భావించిందో ఏమో తెలియదు కాని బాలీవుడ్ హీరోయిన్ విచిత్రంగా ఆలోచించింది. సాధారణంగా ఎవరైనా పెళ్లి తరువాత ఎఫైర్ పెట్టుకుంటే పెళ్లి ఒకరితో .. సంసారం మరొకరితో అనే మాట మనం తరుచూ వింటుంటాం. కానీ ఈ హీరోయిన్ మాత్రం సంసారం ఒకరితో పెళ్లి మరొకరితో అన్నట్టుగా ప్రవర్తిస్తోంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. అమీ జాక్సన్.
బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్...బ్రిటిష్ - ఇండియన్ అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే అమీ జాక్సన్ తమిళ సినిమాల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది. సుపరిచితమే. మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2.. లాంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పిక్ టైంలోనే ఇంగ్లాండ్కి చెందిన జార్జ్ అనే ఓ వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. మూడేళ్లు అతనితో లివింగ్ రిలేషన్ కొనసాగించిన అమీ జాక్సన్...పెళ్లికి ముందే అతనితో ఓ బిడ్డను కూడా కనేసింది.

కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు రావడంతో ప్రియుడు జార్జ్కు గుడ్ బై చెప్పేసింది. కొంతకాలం సింగిల్గా ఉన్న అమీ జాక్సన్ ..తాజాగా మరో వ్యక్తితో రిలేషన్ను కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. ఎడ్ వెస్ట్విక్ అనే బ్రిటిష్ నటుడితో ఈ అమ్మడు రిలేషన్ మెయిన్టైన్ చేస్తోంది. ఇటీవలే తన కొత్త ప్రియుడుతో ఎంగేజ్మెంట్ తతంగాన్ని కూడా కానిచ్చేసింది. తాజాగా మరోసారి ప్రియుడుతో కలిసి ఉన్న ఫొటోలను అమీ జాక్సన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే వీరితో పాటు తన కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు ముందే ప్రియుడుకు లిప్ లాక్ ఇచ్చేసింది అమీ జాక్సన్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మే 1 నుంచి సినిమా థియేటర్లు బంద్? -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
టాలీవుడ్లో మరో జంట విడాకులు.. షాక్లో ఫ్యాన్స్! -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు!












Click it and Unblock the Notifications