సింగనమల రమేష్ మరో షాక్

ప్రొద్దుటూరులోని ప్రముఖ ఫైనాన్షియర్స్ అయిన ఎమ్.చంద్రశేఖర్, విఎస్వి సత్యనారాయణ, ఎ.వెంకటసబ్బయ్య, ఎసి సుబ్బారావు, ప్రవీణ్ మొదలైన వారంతా రమేష్ కు కోటి పాతిక లక్షల రూపాయల రుణం ఇచ్చామని చెప్తున్నారు. తిరిగి చెల్లించమంటే నష్టాలలో ఉన్నానంటూ చెప్పి తప్పించుకునేవాడు. గట్టిగా అడిగితే తనకు మద్దెలచెరువు సూరి, భాను కిరణ్ లతో ఉన్నసంబంధాలు చెప్పి భయపెట్టేవాడు.అయితే సూరి హత్య కు గురి అయిన తర్వాత మాత్రమే ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి.అయితే ఇప్పుడు ఈ వ్యాపరులకు తమ డబ్బు తమచేతికి వస్తుందా అనే నమ్మకం మాత్రం పోయింది.కొమురం పులి,ఖలేజా చిత్రాల నిమిత్తం ఆ ఫైనాన్సియర్స్ అప్పులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications