చిరు పడి లేచేనా?

ఆ తర్వాత కూడా పార్టీని ఆయన బలోపేతం చేస్తారనే విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది. పార్టీ నిర్ణయాల్లో ఏ మాత్రం తమ ప్రమేయం లేకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు ఒక్కరొక్కరే తప్పుకుంటూ వస్తున్నారు. పార్టీ పెట్టడానికి వెనకా, ముందు మద్దతు తెలిపిన మిత్రా, పరకాల ప్రభాకర్, శివశంకర్ వంటి నేతలు, రాజకీయాల్లో తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్న దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారాం వంటి నాయకులు పార్టీ నుంచి తప్పుకున్నారు. చిరంజీవి కాంగ్రెసుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, దాని వల్ల పార్టీని బలోపేతం చేయడం సాధ్యం కాదనే అభిప్రాయం బలపడుతూ వచ్చింది. చిరంజీవి రాజకీయ వ్యవహార శైలి అందుకు అనుగుణంగా ఉంది.
ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేసి, దానికి ప్రాణం పోయడానికి చిరంజీవి నడుం కట్టినట్లుగా భావిస్తున్నారు. టెక్కలి ఉప ఎన్నికను ఆయన దీనికి పునాదిగా తీసుకున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆయన టెక్కలికి చాలా ముందుగానే తన అభ్యర్థిని ప్రకటించారు. శాసనసభా సమావేశాలను వదిలేసి టెక్కలి ఉప ఎన్నిక ప్రచారంలోకి దిగారు. ఆయన ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో ఇప్పుడే చెప్పలేం. పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదు.
-
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications