కృష్ణా రాజకీయం: ఫిక్స్లో దేవినేని నెహ్రూ

దేవినేని నెహ్రూకు నచ్చజెప్పడానికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తదితరులు విస్తృతంగానే ప్రయత్నాలు చేశారు. తనకు సమీప బంధువైన దేవినేని ఉమా మహేశ్వర రావు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతో డిసిసి పదవి చేపడితే ఆయనను ఎదుర్కోవాల్సి వస్తుందని నెహ్రూ వెనకాడినట్లు చెబుతున్నారు. దాంతో పాటు డిసిసి అధ్యక్ష పదవి తనకు తగింది కాదనే భావన కూడా ఆయనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో వేదవ్యాస్ పేరు డిసిసి అధ్యక్ష పదవికి ముందుకు వచ్చిందని సమాచారం. వేదవ్యాస్ ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
వేదవ్యాస్ డిసిసి అధ్యక్ష పదవి చేపడితే గత ప్రజారాజ్యం పార్టీ నాయకులకు కృష్ణా జిల్లాలో ప్రాధాన్యం పెరుగుతుందనే భావనకు ఇప్పుడు దేవినేని నెహ్రూ ఆలోచన పడ్డారని అంటున్నారు. పైగా, తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో దేవినేని నెహ్రూ ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద, కృష్ణా కాంగ్రెసు రాజకీయాలు వేడిగానే సాగుతున్నాయి.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications