కృష్ణా రాజకీయం: ఫిక్స్లో దేవినేని నెహ్రూ

దేవినేని నెహ్రూకు నచ్చజెప్పడానికి విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తదితరులు విస్తృతంగానే ప్రయత్నాలు చేశారు. తనకు సమీప బంధువైన దేవినేని ఉమా మహేశ్వర రావు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. దాంతో డిసిసి పదవి చేపడితే ఆయనను ఎదుర్కోవాల్సి వస్తుందని నెహ్రూ వెనకాడినట్లు చెబుతున్నారు. దాంతో పాటు డిసిసి అధ్యక్ష పదవి తనకు తగింది కాదనే భావన కూడా ఆయనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో వేదవ్యాస్ పేరు డిసిసి అధ్యక్ష పదవికి ముందుకు వచ్చిందని సమాచారం. వేదవ్యాస్ ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
వేదవ్యాస్ డిసిసి అధ్యక్ష పదవి చేపడితే గత ప్రజారాజ్యం పార్టీ నాయకులకు కృష్ణా జిల్లాలో ప్రాధాన్యం పెరుగుతుందనే భావనకు ఇప్పుడు దేవినేని నెహ్రూ ఆలోచన పడ్డారని అంటున్నారు. పైగా, తన సామాజిక వర్గానికి ప్రాధాన్యం తగ్గిపోతుందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో దేవినేని నెహ్రూ ఉన్నారని అంటున్నారు. మొత్తం మీద, కృష్ణా కాంగ్రెసు రాజకీయాలు వేడిగానే సాగుతున్నాయి.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications