బిత్తరపోయిన బాబు

చంద్రబాబు నగదు బదిలీ పథకం, పేదలకు ఉచిత కలర్ టీవీలు, ఉచిత బియ్యం పథకం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ జనం నమ్ముతున్నారా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. అన్ని సభలకూ వెళ్తున్న సామాన్య ఓటరు నోరు మెదపడంలేదు. అయితే ఇప్పటికే వారు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ యాక్సిడెంట్ టిడిపికీ పెద్ద దెబ్బ కాగా ప్రజారాజ్యంలో పార్టీలో సీనియర్లు ఆగ్రహంగా ఉండడం, కొందరు రాజీనామా చేసి వెళ్ళిపోవడంతో ఆ పార్టీ గురించి ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంది. ఒకే స్పీడులో వెళ్తున్న కాంగ్రెస్ ఎక్స్ ప్రెస్ ఈ పరిస్ధితి తమకు అనుకూలమని భావిస్తోంది.
More From
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications