సాక్షి, ఈనాడు మధ్య ప్రత్యక్ష పోరు?

ఇటీవల సాక్షి పత్రిక రేటును రెండున్నరకు పెంచడం, పేజీలు తగ్గించడం వల్ల ఆ పత్రిక సర్క్యులేషన్ గణనీయంగా తగ్గుతున్నట్టు న్యూస్ పేపర్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వానికి బాకా ఊదినా రెండు రూపాయలే కాబట్టి సాక్షి లూజ్ సేల్స్ బాగా ఉండేవి. గత తొమ్మిది నెలలుగా ఈనాడు కంటే దాదాపు మూడు లక్షల కాపీలు అధికంగా అమ్ముకున్న సాక్షి ఇప్పుడు చిన్నబోయింది. ఎంతవరకు రామోజీరావు, చంద్రబాబు నాయుడుల మీద ద్వేషంతో వార్తలు రాస్తుండడంతో ఒక సామాజిక వర్గానికి చెందినవారు సాక్షిని చదవడం మానేశారు. రాజశేఖరరెడ్డి మీద అక్కసుతో వార్తలు రాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను మరో సామాజిక వర్గంలోని అత్యధికులు తెప్పించుకోవడం మానేసినట్టు సమాచారం. ఎక్కడి కెళుతోంది? ఈ రాష్ట్రం ఏమైపోతోంది.
More From
-
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications