వంగా గీతతో చిరు కోలాటం

టిటిడి ప్రక్షాళన చేసే వరకు తమ పోరాటం సాగుతుందని చిరంజీవి చెప్పారు. ఇటీవలి కాలంలో టిటిడిలో వివాదాలు, కుంభకోణాలు సర్వసాధారణమైపోయాయని దీనిని సంస్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరుమలలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, వెంటనే సభాసంఘాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications