వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రివర్గ విస్తరణ తర్వాత రోశయ్య విశ్వరూపం
ముఖ్యమైన ఫైళ్ల విషయంలో కూడా రోశయ్య దూకుడుగా వెళ్తున్నట్టు సమాచారం. హైకమాండ్ కు నెలవారీ కప్పం చెల్లించుకోవాలి కాబట్టి ఆయన దూకుడుగా వ్యవహరించక తప్పని పరిస్ధితి ఏర్పడింది. ఈ విషయంలో ఆయన కెవిపి రామచంద్రరావును మొదట విశ్వాసంలోకి తీసుకున్నప్పటికీ ఇప్పుడు జగన్ వ్యవహారం కారణంగా ఆయన కెవిపి ని పూర్తిగా విశ్వసిస్తున్నట్టు కన్పించడం లేదు. రోశయ్య కొత్త కోటరీని తయారు చేసుకున్నట్టు విన్పిస్తోంది. ఆ కోటరీలో ఎవరెవరు ఉన్నారన్నది బయటపడడానికి ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చు.
రోశయ్య వైయస్ జగన్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర సోనియా గాంధీ rosaiah ys jagan congress odarpu yatra sonia gandhi
Story first published: Wednesday, July 7, 2010, 16:41 [IST]