తెలంగాణ సమ్మె: తెరవెనక దినేష్ రెడ్డే

రైల్ రోకోను అడ్డుకోవడంలో కూడా ఆయన విశేష కృషి చేశారని చెబుతున్నారు. అదనపు బలగాల కోసం రెండు సార్లు ఆయన ఢిల్లీ వెళ్లారట. ఆ అదనపు బలగాలు రాగానే రైల్ రోకో సందర్భంగా కీలక ప్రాంతాల్లో మోహరించి, మొదటి రోజు రైల్ రోకో సందర్భంగా తీసుకున్న చర్యలు రెండో రోజుకు కాస్తా పరిస్థితి మెరుగు పడడం, మూడో రోజు సమ్మెను తెలంగాణ జెఎసి విరమించుకోవడం వెనక దినేష్ రెడ్డి పట్టుదలతో కూడిన ప్రయత్నాలున్నాయని చెబుతున్నారు. తాను తగిన వివరాలు అందించి మంత్రులు సమ్మెలో ఉన్న ఉద్యోగులను చర్చలకు ఆహ్వానింపజేసి సమస్యను పరిష్కరించడంలో దినేష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అంటున్నారు.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications