తెలంగాణ సమ్మె: తెరవెనక దినేష్ రెడ్డే

రైల్ రోకోను అడ్డుకోవడంలో కూడా ఆయన విశేష కృషి చేశారని చెబుతున్నారు. అదనపు బలగాల కోసం రెండు సార్లు ఆయన ఢిల్లీ వెళ్లారట. ఆ అదనపు బలగాలు రాగానే రైల్ రోకో సందర్భంగా కీలక ప్రాంతాల్లో మోహరించి, మొదటి రోజు రైల్ రోకో సందర్భంగా తీసుకున్న చర్యలు రెండో రోజుకు కాస్తా పరిస్థితి మెరుగు పడడం, మూడో రోజు సమ్మెను తెలంగాణ జెఎసి విరమించుకోవడం వెనక దినేష్ రెడ్డి పట్టుదలతో కూడిన ప్రయత్నాలున్నాయని చెబుతున్నారు. తాను తగిన వివరాలు అందించి మంత్రులు సమ్మెలో ఉన్న ఉద్యోగులను చర్చలకు ఆహ్వానింపజేసి సమస్యను పరిష్కరించడంలో దినేష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అంటున్నారు.












Click it and Unblock the Notifications