బాబాపై సత్తెమ్మ దేవత ఆగ్రహం?

సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో జెసిబిలతో సత్తెమ్మ పాత విగ్రహం కోసం గాలింపు చేపట్టారు. బుక్కపట్నం చెరువంతా జల్లెడ పట్టారు. దీంతో సత్తెమ్మ విగ్రహం దొరికింది. దాన్ని పుట్టపర్తికి తరలించి తిరిగి ప్రతిష్టించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే సత్య సాయిబాబు కోలుకుంటారని నమ్ముతున్నారు. మార్చి 28వ తేదీన సత్య సాయిబాబా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు.
More From
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications