వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇక కెసిఆర్ వంతు?
ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకోవాలని కోర్ కమిటీ సమావేశంలో రెండుసార్లు చర్చించామని, పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ముఖర్జీకి కూడా చెప్పామన్నారు. తెరాస విలీనం ఎప్పుడు ఉంటుందని అడిగితే ఎప్పుడో చెప్పలేమని అభిప్రాయపడ్డారు. కెసిఆర్తో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న కేశవ రావు ఆ మాటలన్నారంటే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లే అనుకోవాలి. చిరంజీవి ద్వారా సీమాంధ్రలో, కెసిఆర్ ద్వారా తెలంగాణలో ముందుకు సాగితే కాంగ్రెసుకు వచ్చే ఎన్నికల్లో తిరుగు ఉండకపోవచ్చుననే అభిప్రాయం బలంగానే ఉంది.
Comments
కె చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెసు కె కేశవ రావు k chandrasekhar rao telangana rastra samithi congress k keshav rao
Story first published: Monday, February 7, 2011, 10:34 [IST]