బాబా మృతితో రియాల్టీ విలవిల

సత్య సాయి బాబా ప్రశాంతి నిలయంతో పుట్టపర్తి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఎక్కడెక్కడివారో పుట్టపర్తిలో సెటిల్ కావడానికి ఉత్సాహం చూపారు. అత్యధునాతమైన విల్లాలు, భవంతులు వెలిశాయి. దీంతో పుట్టపర్తిలో భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు సత్య సాయి బాబా మృతితో భవిష్యత్తు ఏమిటో తెలియక భూములు కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.












Click it and Unblock the Notifications