కిరణ్ కుమార్ రెడ్డికి ట్విస్టు ఇచ్చిన ఆజాద్?

ముఖ్యమంత్రి తన విశ్రాంతి గదిలోకి వెళ్లిపోయారు. కాగా, ఉదయం నుంచి ముఖ్యమంత్రి ఏపీ భవన్ దాటకపోవటంతో అసలు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ స్థితిలో సాయంత్రం 5 గంటలకు మీడియా ప్రతినిధులు ఆజాద్ను కలిసి రాష్ట్ర కేబినెట్ విస్తరణ గురించి ప్రశ్నించగా.. "ఇంత వరకూ ఎలాంటి వార్తా లేదు'' అని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో మళ్లీ గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో.. సాయంత్రం 6.10 గంటలకు సోనియాను కలిసేందుకు సీఎం 10 జన్పథ్కు వెళ్లారు. అప్పటికే అక్కడ ఆజాద్, అహ్మద్ పటేల్ ఉన్నారు. గంటపాటు జరిగిన సమావేశం అనంతరం సీఎం నేరుగా విమానాశ్రయానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో మీడియా ప్రతినిధులు కేబినెట్ విస్తరణ గురించి ప్రశ్నించగా కిరణ్ సమాధానం ఇస్తూ.. రాబోయే రెండు మూడు రోజుల్లో అంతా ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు. దీంతో కేబినెట్ విస్తరణకు సంబంధించిన డ్రామాకు తెరపడింది.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications