బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి చెల్లింపు కరెక్టే

మిగతా వారంతా చదరపు గజానికి 50 వేల రూపాయలు చెల్లించగా బ్రాహ్మణి స్థలానికి మాత్రం ఐదు వేల రూపాయలు మాత్రమే చెల్లించారట. సిబిఐ విచారణలో ఆ విషయం తేలింది. అంటే, బాలకృష్ణ కూతురు, చంద్రబాబు కోడలు బ్రాహ్మణి స్థలం చట్టబద్దంగా ఉందన్న మాట. అధిక ధరలకు విక్రయించడం ద్వారా సమకూరిన మొత్తంలో ఎపిఐఐసి వాటాను చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు ఎమ్మార్ కేసు నిందితులు గండికొట్టారనేది ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ప్రధాన ఆరోపణ.












Click it and Unblock the Notifications