సిబిఐ ముందుకు మరో వైయస్ జమానా అధికారి?

తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పెద్ద యెత్తున సొమ్మును పోగు చేశారని సిబిఐ ఆరోపిస్తోంది. పలు సంస్థలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి వైయస్ అధికారమే కారణమని చెబుతున్నారు. ఎన్. ప్రసాద్కు చెందిన వాన్పిక్ పోర్టు ప్రాజెక్టుపై సిబిఐ రమాకాంత్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. గురువారం తమ ముందు హాజరు కావాలని సాధారణ పరిపాలనా శాఖ (రాజకీయ) ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రాను తమ ముందు హాజరు కావాలని సిబిఐ ఆదేశించింది.
More From
-
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..! -
వంట గ్యాస్ గండం, సిలిండర్ల బుకింగ్..సరఫరా పై తాజా ఆంక్షలు..!! -
ఎవరికీ తెలియని అందమైన అడవి.. హైదరాబాద్ కు 40 కి. మీ. దూరంలోనే.. -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది












Click it and Unblock the Notifications