ఉప ఎన్నికల బరిలో రోజా, కాపు స్థానంలో?

దీంతో రాయదుర్గ నుండి ఆ పార్టీ మహిళా నేత, ఫైర్ బ్రాండ్ రోజాను బరిలోకి దింపేందుకు పార్టీ యోచిస్తుందని తెలుస్తోంది. అక్కడి నుండి రోజాను బరిలోకి దింపే విషయమై పార్టీలో అందరూ అంగీకరించారని తెలుస్తోంది. రోజా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కమిటీ మెంబర్. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరిలో పోటీ చేసి మంత్రి గల్లా అరుణ కుమారి చేతిలో ఓడిపోయారు. ఆమె జగన్ పార్టీలో చేరాక 2014 నగరి అభ్యర్థిగా ఈమె అవుతుందని అందరూ భావించారు. అయితే కాపు పోటీకి విముఖత చూపడంతో అక్కడ రోజానే సరైన అభ్యర్థి అని పార్టీ నేతలు భావిస్తున్నారట.
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications