సమైక్య 'విభజన': అశోక్ బాబు టార్గెట్ వైయస్ జగన్?

ఏపీఎన్జీవోను చీల్చేందుకు కొంతమంది విభజనవాదులు కుట్ర పన్నుతున్నారని అశోక్ బాబు పరోక్షంగా జగన్ను విమర్శించారు.. బుధవారం శ్రీకాకుళం ఎన్జీవో హోంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ద్వారా ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఎవ్వరైనా ఉద్యమం ఆగబోదని ఆయన అన్నారు.
ఏపీఎన్జీవోల ఐక్యత, పోరాటం రాజకీయ పక్షాల్లో దడ పుట్టించిందన్నారు. సమైక్య ఉద్యమాన్ని 85 శాతం విజయవంతం చేశామని, మిగిలిన 15 శాతం రాజకీయ పక్షాలు ఉద్యమంలో భాగస్వాములు కాలేకపోవడంతో విజయవంతం చేయలేకపోయామని అన్నారు.
అశోక్ బాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రమేయంతో పనిచేస్తున్నారనే అభిప్రాయం కల్పించడానికి వైయస్సార్ కాంగ్రెసు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న అశోక్ బాబును దెబ్బ తీయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
అశోక్ బాబు ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటైన అఖిల పక్ష సమావేశాన్ని కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బహిష్కరించింది.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications