సమైక్య 'విభజన': అశోక్ బాబు టార్గెట్ వైయస్ జగన్?

ఏపీఎన్జీవోను చీల్చేందుకు కొంతమంది విభజనవాదులు కుట్ర పన్నుతున్నారని అశోక్ బాబు పరోక్షంగా జగన్ను విమర్శించారు.. బుధవారం శ్రీకాకుళం ఎన్జీవో హోంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ద్వారా ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ఎవ్వరైనా ఉద్యమం ఆగబోదని ఆయన అన్నారు.
ఏపీఎన్జీవోల ఐక్యత, పోరాటం రాజకీయ పక్షాల్లో దడ పుట్టించిందన్నారు. సమైక్య ఉద్యమాన్ని 85 శాతం విజయవంతం చేశామని, మిగిలిన 15 శాతం రాజకీయ పక్షాలు ఉద్యమంలో భాగస్వాములు కాలేకపోవడంతో విజయవంతం చేయలేకపోయామని అన్నారు.
అశోక్ బాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రమేయంతో పనిచేస్తున్నారనే అభిప్రాయం కల్పించడానికి వైయస్సార్ కాంగ్రెసు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న అశోక్ బాబును దెబ్బ తీయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
అశోక్ బాబు ఆధ్వర్యంలో ఇటీవల ఏర్పాటైన అఖిల పక్ష సమావేశాన్ని కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బహిష్కరించింది.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications