ప్యాక్షనిస్ట్: రవీంద్రనాథ్ రెడ్డికి సభాహక్కుల నోటీసు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, ఆ పార్టీ శాసన సభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సభాపతి కోడెల శివప్రసాద రావు పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని రవీంద్రనాథ్ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.
రవీంద్రనాథ్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాగితపు వెంకట్రావు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఆదివారం కడప జిల్లాలో రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ నోటీసు ఇచ్చారు. కడప జిల్లాలో ఓ సమావేశంలో రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. సభాపతిని ఫ్యాక్షనిస్టుగా అభివర్ణించారు. కాగా నోటీసును సభాపతి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు.

కాగా, సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ బాపు మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపింది. ప్రశ్నోత్తరాల సమయంలో నకిలీ మద్యం, ఉచిత విద్యుత్ పైన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ మధ్య వాదనలు జరిగాయి.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications