రావణుడి కాళ్లు ఎందుకు తిరిగొచ్చాయి?: స్వామి ప్రశ్న
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి రావణాసురుడికి కాళ్లు ఎందుకు తిరిగి వచ్చాయంటూ... సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు.
శ్రీలంకలో యుద్ధం సమయంలో శ్రీరాముడు.. రావణుడి చేతులు, కాళ్లు నరికేశాడని, రథం విరగ్గొట్టేశాడని, కానీ ఆ తర్వాత రావణుడి కాళ్లు మాత్రం మళ్లీ రప్పించాడని సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్లో పేర్కొన్నారు.

తన కోటలోకి తిరిగి వెళ్లిపోవడానికి వీలుగా అలా ఎందుకు చేశాడు అని ట్విట్టర్ జనాలకు ఆయన ఓ ప్రశ్న సంధించాడు.
సాధారణంగా ఇంతకాలం తెలిసిన ప్రకారం, రావణుడు కడుపులో ఉన్న అమృత భండాన్ని ఛేదించిన తర్వాత రావణ వధ జరిగింది. ఆ రహస్యాన్ని కూడా రావణుడి సోదరుడు విభీషణుడు.. రాముడి చెవిలో వేసిన తర్వాతే నేలకొరిగాడు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications