ప్రాణం తీసిన మేక గొడవ, తుపాకీతో కాల్చుకున్నారు
లక్నో: ఉత్తర ప్రదేశ్లో మేక కోసం జరిగిన ఘర్షణలో 24 ఏళ్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. మేక తమ ఇంట్లోకి వచ్చిందని పక్కింటి వారితో సదరు వ్యక్తి వాగ్వాదానికి దిగాడు. ఘర్షణలో అతను మృతి చెందాడు.
ఆదివారం సాలేనగర్ గ్రామంలో సమయుద్దీన్ పెంచుకునే మేక పొరుగున ఉన్న జావేద్ ఇంటిలోకి ప్రవేశించింది. దీంతో జావేద్ కుటుంబ సభ్యులు కేకలు వేశారు. తమ ఇంటిలోకి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో జావెద్, సమయుద్దీన్ కుటుంబాల మధ్య మాటామాటా పెరిగింది.

కర్రలతో పోట్లాడుకున్నారు. చివరకు తుపాకీతో కాల్చుకునే వరకు వెళ్లారు. ఈ ఘటనలో జావెద్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘర్షణలో జావెద్ సోదరికి, మరో బంధువుకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications