షాక్: రూ.318 కోట్లు వాషింగ్ మిషన్లో పోయాయి!
లండన్: ఓ మహిళ అనుకోకుండా తన లాటరీ టిక్కెట్ను వాషింగ్ మెషన్లో వేసింది. దీంతో ఆమె గెలుచుకున్న రూ.318 కోట్ల పదహారు లక్షల రూపాయలు ఆమెకు రాకుండా పోయాయి. ఈ ఘటన బ్రిటన్లో జరిగింది.
రూ.318 కోట్ల 16 లక్షల లాటరీను విజేతను ఇటీవల ప్రకటించారు. కానీ ఎవరూ టికెట్తో రాలేదు. ఆ భారీ మొత్తాన్ని ఎవరికీ ఇవ్వకుండా అలాగే ఉంచారు. అయితే, ఆ విజేతను తానే అని, ఆ టిక్కెట్ తాను తీసుకున్నదేనని ఓ మహిళ వచ్చింది.

అయితే, లాటరీ గెల్చుకున్న టికెట్ మాత్రం భద్రంగా లేదని చెప్పింది. అందుకు ఆమె తన వద్ద అంకెలు సరిగా కనిపించకుండా ఉన్న టిక్కెట్ను వారికి చూపించింది. టికెట్ దాచిన జీన్స్ ప్యాంటును వాషింగ్ మెషీన్లో వేసి ఉతకడంతో అంకెలు గుర్తు పట్టలేనంతగా నలిగిపోయాయని వాపోయింది.
ఆ విషయం విని ఇంగ్లండ్లోని ది నేషనల్ లాటరీ (కేమ్లాట్) నిర్వాహకులు అయోమయంలో పడ్డారు. ఈ సమస్యపై మాట్లాడుతూ... టికెట్ను వోర్సెస్టర్లో విక్రయించామని, ఎవరైనా ఈ బహుమతి గెల్చుకున్న టికెట్ కొన్నా, దాన్ని పోగొట్టుకున్నా, దొంగిలించినా, దుస్తుల్లో మర్చిపోయి ఉతికినా ఆ వివరాలు తెలియజేస్తూ ముప్ఫైరోజుల్లోగా తమ ముందుకు రావాలని ప్రకటించారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications