దాణా కేసులు జార్ఖండ్‌కు బదిలీ

న్యూఢిల్లీః బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు వ్యతిరేకంగా పాట్నా హైకోర్టు విచారణలో వున్న 30 పైచిలుకు కేసులను జార్ఖండ్‌ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ కేసులన్నీ దాణా కుంభకోణానికి సంబంధించినవే. కేసుకు సంబంధించిన ప్రాంతాలు కొత్తగా ఏర్పడిన జార్ఖండ్‌ రాష్ట్రంలో వున్న కారణంగా ఈ కేసులపైవిచారణను జార్ఖండ్‌ హైకోర్టుకు బదిలీ చేయడం సముచితంగా వుంటుందని సుప్రీంకోర్టుపేర్కొంది. కేసులను జార్ఖండ్‌కు బదిలీ చేయడం లాలూ ప్రసాద్‌కు చుక్కెదురుగా పరిశీలకులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+