వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాణా కేసులు జార్ఖండ్‌కు బదిలీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు వ్యతిరేకంగా పాట్నా హైకోర్టు విచారణలో వున్న 30 పైచిలుకు కేసులను జార్ఖండ్‌ రాష్ట్ర హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది.

ఈ కేసులన్నీ దాణా కుంభకోణానికి సంబంధించినవే. కేసుకు సంబంధించిన ప్రాంతాలు కొత్తగా ఏర్పడిన జార్ఖండ్‌ రాష్ట్రంలో వున్న కారణంగా ఈ కేసులపైవిచారణను జార్ఖండ్‌ హైకోర్టుకు బదిలీ చేయడం సముచితంగా వుంటుందని సుప్రీంకోర్టుపేర్కొంది. కేసులను జార్ఖండ్‌కు బదిలీ చేయడం లాలూ ప్రసాద్‌కు చుక్కెదురుగా పరిశీలకులు భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X