వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఢిల్లీః అధునాతన ఆయుధాలు, ఆయుధ సామగ్రి అమ్మకాలపై ధించిన ఆంక్షలను ఎత్తివేయాల్సిందిగా భారత్‌ అమెరికాను కోరనుంది. భారత రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ఆదివారం ఈ షయాన్ని వెల్లడించారు. సోమవారం నాడు భారత్‌ లో పర్యటించనున్న అమెరికా రక్షణ శాఖ మంత్రి డొనాల్డ్‌ రమ్స్‌ఫీల్డ్‌ తో ఈ షయాన్ని చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. భద్రతా వ్యవహారాలు, ఉభయదేశాల మధ్య వున్న వ్యూహాత్మక ఒప్పందాల గురించి కూడా చర్చించనున్నట్లు ఫెర్నాండెజ్‌ వరించారు.

By Staff
|
Google Oneindia TeluguNews

ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధం నేపధ్యం ధ దేశాలలో పర్యటిస్తున్న రమ్స్‌ఫీల్డ్‌ సోమవారం నాడు కొత్తఢిల్లీ సందర్శించున్నారు. రమ్స్‌ఫీల్డ్‌ రెండు గంటల పాటు కొత్తఢిల్లీలో వుంటారు. ఈ సందర్భంగా ధ నేతలతో చర్చిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X