వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
న్యూఢిల్లీః అధునాతన ఆయుధాలు, ఆయుధ సామగ్రి అమ్మకాలపై ధించిన ఆంక్షలను ఎత్తివేయాల్సిందిగా భారత్ అమెరికాను కోరనుంది. భారత రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఆదివారం ఈ షయాన్ని వెల్లడించారు. సోమవారం నాడు భారత్ లో పర్యటించనున్న అమెరికా రక్షణ శాఖ మంత్రి డొనాల్డ్ రమ్స్ఫీల్డ్ తో ఈ షయాన్ని చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. భద్రతా వ్యవహారాలు, ఉభయదేశాల మధ్య వున్న వ్యూహాత్మక ఒప్పందాల గురించి కూడా చర్చించనున్నట్లు ఫెర్నాండెజ్ వరించారు.
ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం నేపధ్యం ధ దేశాలలో పర్యటిస్తున్న రమ్స్ఫీల్డ్ సోమవారం నాడు కొత్తఢిల్లీ సందర్శించున్నారు. రమ్స్ఫీల్డ్ రెండు గంటల పాటు కొత్తఢిల్లీలో వుంటారు. ఈ సందర్భంగా ధ నేతలతో చర్చిస్తారు.
Comments
Story first published: Sunday, November 4, 2001, 23:53 [IST]