వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయవాడః జయవాడ పట్టణంలో అక్కినేని లక్ష్మణరావు అనే సీనియర్ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్టు పోలీసులు చెప్పారు. లక్ష్మణరావు పిల్లలంతా అమెరికాలో వుంటున్నారని ఇంట్లో ఆయన ఒక్కరేవుంటున్నారని పోలీసులు చెప్పారు.
జయవాడః
జయవాడ
పట్టణంలో
అక్కినేని
లక్ష్మణరావు
అనే
సీనియర్
న్యాయవాది
దారుణ
హత్యకు
గురయ్యారు.
బుధవారం
రాత్రి
ఈ
హత్య
జరిగినట్టు
పోలీసులు
చెప్పారు.
లక్ష్మణరావు
పిల్లలంతా
అమెరికాలో
వుంటున్నారని
ఇంట్లో
ఆయన
ఒక్కరే
వుంటున్నారని
పోలీసులు
చెప్పారు.
వృత్తి రీత్యా వ్యాయవాది అయినప్పటికీ లక్ష్మణరావు వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటారు. ఆర్ధిక లావాదేdలే ఈ హత్యకు కారణమై వుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఆయన ఇంట్లోకి ప్రవేశించి వైర్లతో కాళ్లుచేతులు కట్టిపడవేసి కత్తులతో పొడిచి చంపారు. కేసును జయవాడ పోలీసులు భిన్న కోణాల్లోంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పట్ణణంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
Comments
Story first published: Thursday, November 15, 2001, 23:53 [IST]