వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయవాడః జయవాడ పట్టణంలో అక్కినేని లక్ష్మణరావు అనే సీనియర్‌ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్టు పోలీసులు చెప్పారు. లక్ష్మణరావు పిల్లలంతా అమెరికాలో వుంటున్నారని ఇంట్లో ఆయన ఒక్కరేవుంటున్నారని పోలీసులు చెప్పారు.

By Staff
|
Google Oneindia TeluguNews

జయవాడః జయవాడ పట్టణంలో అక్కినేని లక్ష్మణరావు అనే సీనియర్‌ న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్టు పోలీసులు చెప్పారు. లక్ష్మణరావు పిల్లలంతా అమెరికాలో వుంటున్నారని ఇంట్లో ఆయన ఒక్కరే
వుంటున్నారని పోలీసులు చెప్పారు.

వృత్తి రీత్యా వ్యాయవాది అయినప్పటికీ లక్ష్మణరావు వడ్డీ వ్యాపారం కూడా చేస్తుంటారు. ఆర్ధిక లావాదేdలే ఈ హత్యకు కారణమై వుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు ఆయన ఇంట్లోకి ప్రవేశించి వైర్లతో కాళ్లుచేతులు కట్టిపడవేసి కత్తులతో పొడిచి చంపారు. కేసును జయవాడ పోలీసులు భిన్న కోణాల్లోంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన పట్ణణంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X