వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజమండ్రి కాంగ్రెస్ మేయర్ హర్ష
హైదరాబాద్ః మినీ మునిసిపల్ ఎన్నికల సమరం సోమవారం ఊపందుకుంది. రాష్ట్రరాజధాని హైదరాబాద్ లో మేయర్ అభ్యర్థులు ఖరారు కావడంతో అన్ని పార్టీలు ప్రచారం బరిలోకి దిగాయి.
మరోవైపు
రాజమండ్రి,
హిందుపూర్,
తిరుపతిల్లో
అధికార
తెలుగుదేశం
పార్టీ,
మిత్రపక్షమైన
బిజెపి
మధ్య
డివిజన్ల
నిర్ధారణలో
ఇంకా
ప్రతిష్ఠంభన
నెలకొంది.
రాజమండ్రిలో
పదిస్థానాలతో
సరిపెట్టుకున్న
బిజెపి
తాము
కోరిన
సెగ్మెంట్లు
ఇవ్వకపోతే
స్వతంత్రంగా
అయినా
బరిలోకి
దిగుతామని
పట్టు
పడుతున్నది.
బిజెపి
నేతలను
ప్రసన్న
చేసుకొనేందుకు
తెలుగుదేశం
నేతలు
నానా
తంటాలు
పడుతున్నారు.
Comments
Story first published: Monday, January 7, 2002, 23:53 [IST]