బాలుని బలి: తల్లే నిందితురాలు?
మహబూబ్నగర్: మూడు ఏళ్లు కూడా నిండని పసికందు మూఢ నమ్మకాలకు బలై పోయాడు. గుప్తనిధులపై ఆశతో తల్లే తన కొడుకును బలి ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన సోమవారం మహబూబ్నగర్ జిల్లాలో వెలుగు చూసింది.
రెండున్నరేళ్ల క్రితం వారికి అబ్బాయి పుట్టాడు. మట్టి పని కోసం భార్యాభర్తలు గుజరాత్, రాజస్థాన్ వెళ్లారు. వారం రోజుల క్రితం భాగ్యమ్మ భర్తతో గొడవ పడి పుట్టింటికి వచ్చేసింది. డబ్బుకు ఆశపడి భాగ్యమ్మ మంత్రగాళ్లతో చేతులు కలిపిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె పరారీలో వుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మృతుడి బంధువులందరూ వలస వెళ్లారు.












Click it and Unblock the Notifications
