వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఎస్‌కుక్రమశిక్షణాధికారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేవారిపైతగిన చర్యలు తీసుకునేందుకు సంపూర్ణఅధికారాలను పిసిసి నేత ఎం సత్యనారాయణరావుకుఅప్పగిస్తూ పిసిసి కార్యవర్గ సమావేశంతీర్మానం చేసింది. గురువారం నాడు పిసిసికార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంముగిసిన వెంటనే తనకు సంక్రమించినఅధికారాలతో మాజీ కార్యదర్శి కె మృత్యుంజయంనుపార్టీనుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ఎంసత్యనారాయణరావు ప్రకటించారు.

తనకుషోకాజ్‌ నోటీసు ఇవ్వకుండానే కార్యదర్శి పదవినుంచితొలిగించినందుకు నిరసన వ్యక్తం చేస్తూపార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా మృత్యుంజయంపత్రికలకు ఎక్కిన విషయం విదితమే. ఇదిలావుండగా పిసిసి కార్యవర్గ సమావేశంలో విద్యుత్‌చార్జీలు, బడ్జెట్‌ ముసాయిదా, రాష్ట్రంలోపెరుగుతున్న పోలీసుల దాష్టీకం, ఈ మధ్యనేజరిగిన మనీ మున్సిపల్‌ పోల్‌ అంశాలను కూడా చర్చించారు.విద్యుత్‌ సమస్యపై జిల్లాల వారిగాసమావేశాలు నిర్వహించి ప్రజలనుచైతన్యవంతులను చేయాలని నిర్ణయించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X