వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోయిస్టుల మారణహోమం
ఖాట్మండుః
నేపాల్లో
మావోయిస్టు
తీవ్రవాదులు
మరోసారి
చెలరేగారు.
ఖాట్మండుకు
350
కిలో
మీటర్ల
దూరంలో
వున్న
అచ్చం
జిల్లాలో
సాయుధ
తీవ్రవాదులు
విమానాశ్రయం,
జిల్లా
పాలనాయంత్రాంగం
ప్రధాన
కార్యాలయంపై
దాడి
జరిపి
మారణహోమం
సృష్టించారు.
Comments
Story first published: Sunday, February 17, 2002, 23:53 [IST]