మావోయిస్టుల మారణహోమం

ఖాట్మండుః నేపాల్‌లో మావోయిస్టు తీవ్రవాదులు మరోసారి చెలరేగారు. ఖాట్మండుకు 350 కిలో మీటర్ల దూరంలో వున్న అచ్చం జిల్లాలో సాయుధ తీవ్రవాదులు విమానాశ్రయం, జిల్లా పాలనాయంత్రాంగం ప్రధాన కార్యాలయంపై దాడి జరిపి మారణహోమం సృష్టించారు.

ఈ దాడిలో కనీసం 53 మంది మరణించినట్టుగా చెబుతున్నారు. మృతుల్లో అత్యధిక శాతం మందిసెక్యురిటీ గార్డులు వున్నట్టుగా పోలీసులు చెప్పారు. జిల్లా పాలనాధికారి మోహన్‌సింగ్‌ ఖత్రీ ఆయనఅర్ధాంగి కూడా తీవ్రవాదులు దాడిలో మరణించారు. ఈ సంఘటనల గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వంపెద్దఎత్తున సైనిక బలగాలను తరలించింది.సైన్యంతో జరిగిన ఘర్షణల్లో మరో నలుభైమంది మావోయిస్టులు మరణించినట్టుగా తెలిసింది. అయితే పూర్తివివరాలుఅందలేదు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+