వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిలిటెంట్ల హతం- మసీదువిముక్తం

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: బారాముల్లాలోని ఒక గ్రామంలోమిలిటెంట్ల ఆధీనంలో ఉన్న మసీదును భారత భద్రతా బలగాలుస్వాధీనం చేసుకున్నాయి. మసీదులో ఉన్న ఇద్దరుమిలిటెంట్లు భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు. దీంతో మసీదు భద్రతా బలగాలస్వాధీనంలోకి వచ్చింది.

పరాయి దేశానికి చెందినట్లు భావిస్తున్నట్లు ఈ ఇద్దరుమిలిటెంట్లు మసీదులో 14 గంటల పాటు తల దాచుకున్నారు. లొంగిపోవడానికిమిలిటెంట్లు నిరాకరించారు. మిలిటెంట్లకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరుమిలిటెంట్లు మరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X