వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మిలిటెంట్ల హతం- మసీదువిముక్తం
శ్రీనగర్:
బారాముల్లాలోని
ఒక
గ్రామంలోమిలిటెంట్ల
ఆధీనంలో
ఉన్న
మసీదును
భారత
భద్రతా
బలగాలుస్వాధీనం
చేసుకున్నాయి.
మసీదులో
ఉన్న
ఇద్దరుమిలిటెంట్లు
భద్రతా
బలగాల
చేతుల్లో
హతమయ్యారు.
దీంతో
మసీదు
భద్రతా
బలగాలస్వాధీనంలోకి
వచ్చింది.
Comments
Story first published: Tuesday, March 19, 2002, 23:53 [IST]