మిలిటెంట్ల హతం- మసీదువిముక్తం
శ్రీనగర్: బారాముల్లాలోని ఒక గ్రామంలోమిలిటెంట్ల ఆధీనంలో ఉన్న మసీదును భారత భద్రతా బలగాలుస్వాధీనం చేసుకున్నాయి. మసీదులో ఉన్న ఇద్దరుమిలిటెంట్లు భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు. దీంతో మసీదు భద్రతా బలగాలస్వాధీనంలోకి వచ్చింది.












Click it and Unblock the Notifications
