వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం పునరాలోచనకు సిపిఎం సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెహెల్కా టేప్‌ల స్కామ్‌పైవిచారణ జరుపుతున్న జస్టిస్‌ వెంకటస్వామి కమిషన్‌ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ను ఏప్రిల్‌లోవిచారించే అవకాశం వుంది.

బిజెపి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌తో పాటు నోటీసులు జారీ చేసిన వారందరినీవిచారించిన అనంతరం ఫెర్నాండెజ్‌ను ఏప్రిల్‌ మూడో వారంలోవిచారించే అవకాశం వున్నదని జస్టిస్‌ వెంకటస్వామివిలేకరులకు చెప్పారు.

ఈ స్కామ్‌కు సంబంధించి అందరినీ విచారించిన తర్వాత రక్షణ మంత్రినివిచారించాలని ఫెర్నాండెజ్‌ న్యాయవాది ఫలీ నరిహామ్‌ కోరినట్లు ఆయన తెలిపారు. తెహెల్కా బృందాన్ని విచారించడానికి ముందుగా తననువిచారించాలనే కమిషన్‌ నిర్ణయాన్ని సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీ కోర్టులో సవాల్‌ చేశారు. కోర్టు ఈవిషయాన్ని త్వరగా తేల్చగలదనే విశ్వాసాన్ని వెంకటస్వామి వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X