పిడుగు పడి 5గురు మృతి
హైదరాబాద్ః వ్యవసాయం జరగని భూములను ప్రభుత్వమే కొనుగోలుచేసి, భూమిలేని నిరుపేదలకు పంచాలనే డిమాండ్తో దున్నగలిగేవానికే భూమి అనే నినాదం పేరిట బిజెపి చేపట్టిన కార్యక్రమం వెనుక పెద్ద కుంభకోణం దాగివున్నదని కాంగ్రెస్పార్టీ ఆరోపించింది. వ్యవసాయం లేకుండా పడివున్న దొరల భూములను ప్రభుత్వంచే ఎక్కువ ధరకు కొనుగోలు చేయించే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త నినాదాన్ని బిజెపి ఎత్తుకున్నదని కాంగ్రెస్ పేర్కొంది.












Click it and Unblock the Notifications
