చర్చలకు హురియత్విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కాశ్మీరీలతో చిత్తశుద్ధితో చర్చలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని హురియత్ కాన్ఫరెన్స్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రాతినిధ్యానికి, పాలనకు ఎన్నికలు వంటి అంశాలు కూడా సంప్రదింపుల ప్రక్రియల్లో వుండవచ్చునని హురియత్ కాన్ఫరెన్స్ అన్నది. ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జమ్మూ పర్యటన నేపథ్యంలో హురియత్ కాన్ఫరెన్స్ ఈ విజ్ఞప్తిచేసింది.












Click it and Unblock the Notifications
