వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ నిర్ణయానికి నిబద్ధత: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్టీ నాయకత్వ నిర్ణయానికి కట్టుబడి వుంటానని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్యనాయుడు చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవిని ఆయనకుఅప్పగించాలని పార్టీ నాయకత్వం అనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఆ విధంగా అన్నారు.

ఎవరు ప్రభుత్వంలో వుండాలి, ఎవరు పార్టీలో వుండాలి అనేవిషయాలు ప్రధాని చేతుల్లో ఉన్నాయని, పార్టీ నాయత్వ నిర్ణయానికి తాను కట్టుబడి వుంటానని ఆయనవిలేకరులతో అన్నారు. పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాల్సిందిగా తనను ఇంత వరకు అడగలేదని ఆయన చెప్పారు. పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకునే వరకు ఏదీ చెప్పలేనని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X