వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చేనెల 16 నుంచి కాశ్మీర్‌ ఎన్నికలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః కల్లోల జమ్ము కాశ్మీర్‌ లో వచ్చేనెల 16 నుంచి నాలుగు దశలుగా ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 22న ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

అధికారికంగా అంతర్జాతీయ పరిశీలకులను నియమించే ప్రసక్తి లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది.సెప్టెంబర్‌ 16న తొలివిడత పోలింగ్‌ జరుగుతుంది నాలుగు విడతల పోలింగ్‌ అనంతరంఅక్టోబర్‌ 10 కౌంటింగ్‌ జరుగుతుంది. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు హురియత్‌ కాన్ఫరెన్స్‌ ప్రకటించింది.

గుజరాత్‌ పై ఇ.సి.మౌనం
గుజరాత్‌ ఎన్నికలను ఇప్పట్లో జరిపించే ఆలోచనలో ఎన్నికల కమిషన్‌ వున్నట్లు కనిపించలేదు. కాశ్మీర్‌, గుజరాత్‌ లలోఒకే సారి ఎన్నికల జరిపే ఆలోచన లేదని ఇ.సి. చెప్పింది. అన్నివిషయాలను పరిశీలించిన మీదటే గుజరాత్‌ లో ఎన్నికలు నిర్వహించేవిషయాన్ని పరిశీలిస్తామని ఇ.సి. చెప్పింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X