ముందస్తు బెయిల్‌కు శర్మ పిటిషన్‌

న్యూఢిల్లీ: ఇండియన్‌ఎక్స్‌ప్రెస్‌ జర్నలిస్టు శివానీ భట్నాగర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఐపిఎస్‌ అధికారిఆర్‌.కె. శర్మ శనివారం ఢిల్లీ హైకోర్టులో ముందుస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.ఆర్‌.కె. శర్మ పరారీలో ఉన్న విషయం తెలిసిందే.

శర్మ తరఫు న్యాయవాది మొహిత్‌ మాథుర్‌ ఈ బెయిల్‌ దరఖాస్తును దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వచ్చేవారం వచ్చే ప్రారంభమవుతుంది. బెయిల్‌ కోసం శర్మ ఇంతకు ముందు రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నారు. మొదట పంచకుల అదనపు జిల్లా,సెషన్స్‌ కోర్టులో ఈ నెల 10వ తేదీన, ఆ తర్వాత తూర్పు ఢిల్లీ అదనపు జిల్లా,సెషన్స్‌ కోర్టులో ఈ నెల 13వ తేదీన బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+