పలాస చైర్మన్‌గా కాంగ్రెస్‌ అభ్యర్థి

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాత పలాస- కాశీబుగ్గ మున్సిపల్‌ కౌనిల్స్‌ చైర్మన్‌ పదవి కాంగ్రెస్‌ వశమైంది. కాంగ్రెస్‌ అభ్యర్థి బాబూరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై4,600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

పలాస- కాశీబుగ్గ మున్సిపల్‌ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు శనివారం జరిగింది. ఈ ఎన్నికను ఇరుపార్టీల వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. వార్డుల్లోనూ కాంగ్రెస్‌ను తన ఆధిక్యతనుప్రదర్శించింది. కాంగ్రెస్‌ 17 వార్డులు గెల్చుకోగా,తెలుగదేశం పార్టీ 7 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+