వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సప్తవర్షాలుసర్వత్రా హర్షాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీసీనియర్‌ నాయకుడు డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుస్వయంగా ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం పేరు సప్తవర్షాలు-సర్వత్రా హర్షాలు. ఈ ఏడేళ్ళలో చంద్రబాబునాయుడు సాధించినవిజయాలను డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆ పుస్తకంలో కూలంకషంగావివరించారు.
తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్‌ పునాదులు వేస్తే ఆ పునాదులపై పార్టీని ఎదురులేని విధంగా పటిష్ఠపరచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఉమ్మారెడ్డి ఆ పుస్తకంలోపేర్కొన్నారు.

రాజకీయంఅనే పదానికి చంద్రబాబు నాయుడు కొత్తఅర్థంచెప్పారన్నారు. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని ఉమ్మారెడ్డి తన పుస్తకంలోపేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు ఈ ఏడేళ్ళ పాలనలో ప్రారంభించి, జన నీరాజనాలుఅందుకుంటున్న జన్మభూమి తదితర కార్యక్రమాల గురించి ఆయనవివరించారు. ఇ-గవర్నెన్స్‌ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిగా చంద్రబాబు నాయుడ్ని ఆయన అభివర్ణించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X