వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సప్తవర్షాలుసర్వత్రా హర్షాలు
హైదరాబాద్ః
చంద్రబాబు
నాయుడు
ముఖ్యమంత్రిగా
ఏడేళ్లు
పూర్తి
చేసుకున్న
సందర్భంగా
పార్టీసీనియర్
నాయకుడు
డాక్టర్
ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లుస్వయంగా
ఒక
పుస్తకాన్ని
రచించారు.
ఆ
పుస్తకం
పేరు
సప్తవర్షాలు-సర్వత్రా
హర్షాలు.
ఈ
ఏడేళ్ళలో
చంద్రబాబునాయుడు
సాధించినవిజయాలను
డాక్టర్
ఉమ్మారెడ్డి
వెంకటేశ్వర్లు
ఆ
పుస్తకంలో
కూలంకషంగావివరించారు.
తెలుగుదేశం
పార్టీకి
ఎన్టీఆర్
పునాదులు
వేస్తే
ఆ
పునాదులపై
పార్టీని
ఎదురులేని
విధంగా
పటిష్ఠపరచిన
ఘనత
చంద్రబాబుకే
దక్కుతుందని
ఉమ్మారెడ్డి
ఆ
పుస్తకంలోపేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు ఈ ఏడేళ్ళ పాలనలో ప్రారంభించి, జన నీరాజనాలుఅందుకుంటున్న జన్మభూమి తదితర కార్యక్రమాల గురించి ఆయనవివరించారు. ఇ-గవర్నెన్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిగా చంద్రబాబు నాయుడ్ని ఆయన అభివర్ణించారు.
Comments
Story first published: Sunday, September 1, 2002, 23:53 [IST]