నక్సలైట్లపై సిఎం మాటల దాడి
Posted on 31-10-03
హైదరాబాద్ః నక్సలైట్ల కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకుని వేళ్ళాడుతూ ఇప్పటివరకు రెండువేల మంది ప్రాణాలను బలిగొన్నారని ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర అవతరణదినోత్సవాలను ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభించిన అనంతరంఆయన ప్రసంగించారు. నక్సలైట్లు చంపిన వారిలోఎక్కువమంది బడుగు వర్గాలే వారే ఉన్నారనిఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాప్రదర్శనలుజరిగాయి.












Click it and Unblock the Notifications
