వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లో ఉద్రిక్తత: గాలిలోకి కాల్పులు
హైదరాబాద్: హైదరాబాద్లో ఆదివారం రాత్రి గుజరాత్ పోలీసుల కాల్పుల్లో మరణించిన యువకుడి శవయాత్ర సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. ఎనిమిది రౌండ్లు బాష్ప వాయువు ప్రయోగించారు.
Story first published: Monday, November 1, 2004, 23:53 [IST]