వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కార్ల యాత్ర వాయిదా: చిన జీయర్ స్వామి
విజయవాడ: తిరుమలలోని వేయి కాళ్ల మండపం పునర్నిర్మాణంపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల ఆరవ తేదీన తలపెట్టని శాంతి వాహన యాత్రను వాయిదా వేసుకున్నట్లు చిన జీయర్ స్వామి చెప్పారు. హైకోర్టు సూచన మేరకు వికాస తరంగణి, వేంకటేశ్వర భక్త మండలి ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు.
Comments
Story first published: Monday, November 1, 2004, 23:53 [IST]