వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెల్మెట్లపై మరో రెండు నెలల గడువు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ఈ అర్థరాత్రి నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం ఉంది.

పెట్రోల్‌ ధర లీటర్‌కు రూపాయి యాబై పైసలు, డీజిల్‌ ధర రూపాయి పెరుగుతాయి. కిరోసిన్‌ ధర లీటర్‌కు యాబై పైసలు పెరిగే అవకాశం ఉంది. వంటగ్యాస్‌ ధర సిలిండర్‌కు ఇరవై రూపాయలు పెరుగనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరగడంతో వీటి ధరలు పెరుగుతున్నాయి.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గత మూడు నెలలుగా పెరగలేదు. వంట గ్యాస్‌ ధర జూన్‌ పదిహేనవ తేదీన పెరిగింది. ఆ తర్వాత పెరగలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X