వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షిండే వల్ల రాష్ట్రానికి మేలు : వైయస్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన జార్జి డబ్వు. బుష్ను భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత పర్యటనకు ఆహ్వానించారు. తిరిగి ఎన్నికైన బుష్కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. బుష్ భారత పర్యటన ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయగలదని మన్మోహన్ సింగ్ ఆశించారు. అది ఉభయ దేశాల సంబంధాల విషయంలో మైలు రాయి కాగలదని ఆయన అన్నారు.
Story first published: Thursday, November 4, 2004, 23:53 [IST]