వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్తోకోల్కొత్తా వన్డేలో ఆడుతా: గంగూలీ
కోల్కత్తా:కోల్కత్తాలో ఈ నెల పదమూడవతేదీన పాకిస్తాన్ జట్టుతో జరిగే బిసిసిఐప్లాటినమ్ జూబిలీ వన్డే క్రికెట్ మ్యాచ్లోతాను ఆడుతానని భారత క్రికెట్ జట్టుకెప్టెన్ సౌరబ్ గంగూలీ చెప్పారు.గాయం కారణంగా కొంత కాలంగా ఆటకుదూరంగా ఉన్న గంగూలీ ఇటీవలకర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్మ్యాచ్లో పశ్చిమ బెంగాల్ తరఫునఆడారు.
Comments
Story first published: Wednesday, November 10, 2004, 23:53 [IST]