వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్తోఎపి ప్రభుత్వ చర్చలు సరైనవే:పియం
న్యూఢిల్లీ:నక్సలైట్లతో ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం చర్చలు జరపడంసరైందేనని ప్రధాని డాక్టర్మన్మోహన్ సింగ్ అన్నారు. హేగ్లో జరిగినఇండో - యూరోపియన్ యూనియన్సమావేశంలో పాల్గొని వస్తూ విమానంలోఆయన విలేకరులతో మాట్లాడారు.నక్సలైట్లతో ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం జరుపుతున్న చర్చలపైభారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎల్.కె. అద్వానీ చేసిన విమర్శలనుఆయన ఖండించారు.
Comments
Story first published: Wednesday, November 10, 2004, 23:53 [IST]