వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పరిస్థితిపరిశీలించాకే నక్సల్స్ సభకు అనుమతి:జానా
హైదరాబాద్:శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించాకే ఈనెల పదహారవ తేదీన సిపిఐ(మావోయిస్టు) నక్సల్స్ తలపెట్టినబహిరంగ సభకు అనుమతి ఇస్తామనిహోం మంత్రి కె. జానారెడ్డి చెప్పారు.సభకు అనుమతి కోరుతూమావోయిస్టులు దరఖాస్తు చేసుకుంటేస్థానిక శాంతిభద్రతల పరిస్థితులనుసమీక్షించి నిర్ణయం తీసుకుంటామనిఆయన చెప్పారు. పోలీసు అకాడమీలో జరిగినఒక కార్యక్రమంలో ఆయనగురువారం పాల్గొన్నారు.
Comments
Story first published: Thursday, November 11, 2004, 23:53 [IST]