వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయేంద్రసరస్వతి ప్రధాన నిందితుడు: ఎస్‌పి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్‌దేవాలయం మేనేజర్‌శంకరరామన్‌ హత్య కేసులోజయేంద్ర సరస్వతి ప్రధాన నిందితుడనికడలూర్‌ పోలీసు సూపరింటిండెంట్‌ (ఎస్‌పి)సి. ప్రేమ్‌ కుమార్‌ చెప్పారు. జయేంద్రసరస్వతి అరెస్టులో ప్రేమ్‌కుమార్‌ప్రధాన పాత్ర పోషించాడు.

తానుకాంచీపురం ఎస్‌పిగా ఉన్నప్పుడేదర్యాప్తు మొదలైందని ఆయనచెప్పారు. తమకు కొన్ని కీలక పత్రాలులభించాయని ఆయన చెప్పారు. ఈ కేసులోపద్నాలుగు మంది నిందితులను అరెస్టుచేశామని, ఈ నెల తొమ్మిదవ తేదీనమరో ఇద్దరిని అరెస్టు చేశామని,అరెస్టయినవారి ద్వారా కీలక ఆధారాలులభించాయని ఆయన చెప్పారు.శంకర్‌రామన్‌కు, కంచిపీఠానికినాలుగేళ్లుగా గొడవలు ఉన్నాయని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X