వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎపి సాగునీటిప్రాజెక్టులకు తోడ్పాటు: పియం
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లో నదీ జలాల సక్రమవినియోగానికి రాష్ట్ర ప్రభుత్వంచేపడుతున్న కార్యక్రమాలకుకేంద్రం సంపూర్ణ సహకారాలుఅందిస్తుందని ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ హామీ ఇచ్చారు. పనికి ఆహారం పథకాన్నిఆయన ఆదివారం రంగారెడ్డి జిల్లాలోనిఆలూరు గ్రామంలో ప్రారంభించారు. సాగునీటిప్రాజెక్టులకు అవసరమైన నిధులనుసమకూరుస్తామని కూడా ఆయనచెప్పారు.
Comments
Story first published: Sunday, November 14, 2004, 23:53 [IST]